డీఆర్డీఓ, ఆజాద్ ఇంజినీరింగ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన తొలి స్వదేశీ ఎక్స్పెండబుల్ టర్బోజెట్ ఇంజిన్ను జులై 22న ఆవిష్కరించారు. కేవలం 24 నెలల్లో పూర్తి చేసిన ఈ ప్రాజెక్టుతో భారత్ జెట్ ఇంజిన్ సాంకేతికత కలిగిన అరుదైన దేశాల క్లబ్లో చేరింది. ఈ ఇంజిన్లను నౌకా నిరోధక క్షిపణులు, డ్రోన్ వ్యవస్థలు, యూఏవీలలో ఉపయోగించనున్నారు.
మొదటి స్వదేశీ 'ఎక్స్పెండబుల్ టర్బోజెట్ ఇంజిన్' ఆవిష్కరణ
Source: Vaartha
Read the live feed on ZapIndies