సోషల్ మీడియాకు దూరమవుతున్న హీరోయిన్లు

సోషల్ మీడియాకు దూరమవుతున్న హీరోయిన్లు

సోషల్ మీడియాలో రూమర్లు, నెగిటివిటీ భరించలేక ప్రముఖ హీరోయిన్లు ఐశ్వర్య లక్ష్మి, మమిత బైజు, కయాదు లొహర్ తమ ఖాతాలకు శాశ్వతంగా గుడ్బై చెప్పారు. వ్యక్తిగత ప్రశాంతతే ముఖ్యమని, ప్రచారం ఇచ్చినా మళ్లీ అకౌంట్ ఓపెన్ చేయబోమని వారు ఖచ్చితంగా స్పష్టం చేశారు. ఇకపై తమ ప్రాజెక్టుల వివరాలను పీఆర్ టీమ్ మాత్రమే వెల్లడిస్తుంది.

Source: Chitrajyothy

Read the live feed on ZapIndies