సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ విద్యార్థుల నిరసనల కేసులో తాము విచారణను తిరస్కరించలేదని స్పష్టం చేశారు. సరైన పిటిషన్ దాఖలు కాకపోవడంతోనే గతంలో అలా వ్యాఖ్యానించామని, నిబంధనల ప్రకారం పిటిషన్లు దాఖలు చేస్తే జులై 27న విచారణ చేపడతామని తెలిపారు. ఇప్పటికే రెండు అధికారిక రిట్ పిటిషన్లు దాఖలైనట్లు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.
విద్యార్థుల కేసు విచారణపై సీజేఐ సూర్యకాంత్ స్పష్టత
Source: Vaartha
Read the live feed on ZapIndies