హర్మూజ్ జలసంధిలో భారతీయ సిబ్బందితో గ్యాస్ ట్యాంకర్పై క్షిపణి దాడి

హర్మూజ్ జలసంధిలో భారతీయ సిబ్బందితో గ్యాస్ ట్యాంకర్పై క్షిపణి దాడి

హర్మూజ్ జలసంధి సమీపంలో 28 మంది భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్పై క్షిపణి దాడి జరిగింది. అమెరికా సైన్యం ఆ నౌకను ఇరాన్ జలాల వైపు వెళ్లవద్దని హెచ్చరించినట్లు ఆడియో రికార్డింగ్లు బయటపడ్డాయి. భారత ఎంబసీ అప్రమత్తమైంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల్లో భారతీయ నావికులను నియమించవద్దని డీజీఎంఏ ఆదేశించింది.

Source: Vaartha

Read the live feed on ZapIndies