2,500 ఏళ్ల ప్రశ్న మనసును గెలవడం

2,500 ఏళ్ల ప్రశ్న మనసును గెలవడం

రెండున్నర వేల సంవత్సరాల క్రితం, ప్రపంచంలోని మూడు నాగరికతలు—భారత్, గ్రీస్, చైనా—'మంచి జీవితం అంటే ఏమిటి?' అనే ఒకే ప్రశ్నను అడగడం ప్రారంభించాయి. వేర్వేరు దారుల్లో నడిచినా, బుద్ధుడు, సోక్రటీస్, కన్ఫ్యూషియస్ ఆలోచనలు ఆశ్చర్యకరంగా కలుసుకున్నాయి. నేడు సాంకేతికత ప్రపంచాన్ని జయించినా, మనసును జయించే మార్గం ఇంకా వెతుకుతూనే ఉంది.

Source: telugutimes.net

Read the live feed on ZapIndies