తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది

తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 23 కంపార్ట్మెంట్లలో మాత్రమే భక్తులున్నారు. సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. నిన్న 90,012 మంది దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.4.99 కోట్లు. ఈ నెల 29న గురు పౌర్ణమి నాడు రద్దీ మళ్లీ పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు తెలిపారు.

Source: Telugu Post

Read the live feed on ZapIndies