టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు ముంబై అంధేరిలో గోద్రేజ్ ప్రాపర్టీస్ నుంచి రూ.18.29 కోట్ల విలువైన విలాసవంతమైన ఫ్లాట్ను కొనుగోలు చేశారు. ఈ కొనుగోలుపై రూ.1.09 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ.30 వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. వీరికి అలిబాగ్, గురుగ్రాంలో కూడా ఆస్తులు ఉన్నాయి. ఈ కొనుగోలుపై వీరి నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ముంబైలో విరాట్–అనుష్కలకు రూ.18.29 కోట్ల ఫ్లాట్
Source: Vaartha
Read the live feed on ZapIndies