ఏపీ రైతులకు ఖరీఫ్ బీమా బకాయిలు విడుదల

ఏపీ రైతులకు ఖరీఫ్ బీమా బకాయిలు విడుదల

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రైతులకు ఖరీఫ్ పంట బీమా బకాయిల విడుదలకు ఆమోదం తెలిపింది. పెండింగ్లో ఉన్న ఈ నిధులు త్వరలో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన కింద ఈ నిధులు విడుదలవుతున్నాయి.

Source: Vaartha

Read the live feed on ZapIndies