భారత్‌కు మరో మూడు పతకాలు

భారత్‌కు మరో మూడు పతకాలు

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఒకే రోజు మూడు పతకాలు సాధించింది. పారా షాట్‌పుట్ F57లో షర్మిలా ధన్కర్ స్వర్ణం, పురుషుల హైజంప్‌లో సర్వేశ్ కుషారే రజతం, 79 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో వల్లూరి అజయ్ రజతం గెలిచారు. సర్వేశ్ కుషారే హైజంప్‌లో పతకం సాధించిన తొలి భారతీయుడు. ప్రస్తుతం భారత్ మొత్తం 10 పతకాలు (2 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలు) సాధించింది.

Source: Vaartha

Read the live feed on ZapIndies