తాడిచర్ల-2 ప్రాజెక్టుకు వేగం పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి

తాడిచర్ల-2 ప్రాజెక్టుకు వేగం పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి

తెలంగాణ నేతలు కేంద్ర బొగ్గుశాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి తాడిచర్ల-2 కోల్ బ్లాక్ పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక యువతకు కనీసం 1,000 ఉద్యోగాలు, నిర్వాసితులకు పూర్తి పునరావాసం, సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ రూ.10,000కు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies