సిలికాన్ ఆంధ్రా సంస్థ తన 25 ఏళ్ల సాంస్కృతిక ప్రయాణాన్ని పురస్కరించుకుని జులై 31 నుండి ఆగస్టు 1, 2026 వరకు ఓక్లాండ్ అరెనాలో సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా డా. త్రిచి శంకరన్, విద్వాన్ శ్రీ కె.ఎన్. శశికీరణ్, పత్రి సతీష్ కుమార్, తిరువారూర్ వైద్యనాథన్, సుధా రఘునాథన్ వంటి ప్రముఖ కర్ణాటక సంగీత దిగ్గజాలు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
సిలికాన్ ఆంధ్రా రజతోత్సవాల్లో సంగీత దిగ్గజాలు
Source: telugutimes.net
Read the live feed on ZapIndies