ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్

ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1న ప్రారంభం కానుంది. దీంతో విశాఖపట్నం విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ఆగస్టు 17 నుంచి నిలిపివేయనున్నారు. జీఎంఆర్ సంస్థ రూ.4,750 కోట్లతో 2,203 ఎకరాల్లో నిర్మించిన ఈ విమానాశ్రయం ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో రూపొందింది. భవిష్యత్తులో మూడో దశలో సామర్థ్యం 1.8 కోట్లకు పెరుగుతుంది.

Source: Vaartha

Read the live feed on ZapIndies