మంత్రి నారా లోకేష్ ప్రోత్సాహంతో రాయలసీమను పునరుత్పాదక ఇంధన కేంద్రంగా మార్చేందుకు కర్నూలు జిల్లా పత్తికొండలో 800 మెగావాట్ల టాటా పవర్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన జరగనుంది. ఈ ప్రాజెక్టులు స్థానిక యువతకు ఉపాధి కల్పించడంతోపాటు పారిశ్రామికాభివృద్ధికి ఊపునిస్తాయని అంచనా.
పత్తికొండలో టాటా పవర్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు శంకుస్థాపన
Source: telugutimes.net
Read the live feed on ZapIndies