నంద్యాలలో 1,000 మెగావాట్ల పునరుత్పాదక ప్రాజెక్టుకు భూమి కేటాయింపు

నంద్యాలలో 1,000 మెగావాట్ల పునరుత్పాదక ప్రాజెక్టుకు భూమి కేటాయింపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏఎం గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌కు నంద్యాల జిల్లాలో 34 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.4,500 కోట్ల వ్యయంతో 1,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టులో 700 మెగావాట్ల సౌర, 300 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి చేపడతారు. గడువు మూడేళ్లలోపు ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుంది.

Source: HMTV

Read the live feed on ZapIndies