తైవాన్ ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఐటీ, అధునాతన తయారీ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలను అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించారు. రాష్ట్రంలో పరిశ్రమల అనుకూల విధానాలు, మౌలిక వసతులను వివరించిన సీఎం, ఈ భాగస్వామ్యంతో ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో తైవాన్ కంపెనీల భారీ పెట్టుబడులు
Source: Asianet Telugu
Read the live feed on ZapIndies