పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీక్లను అరికట్టే యాంటీ పేపర్ లీక్ బిల్లు, 2026కు రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. ఈ బిల్లు ఇప్పటికే లోక్సభలో ఆమోదం పొందింది. ఇక రాష్ట్రపతి సంతకం కోసం పంపనుంది. దోషులకు కనీసం 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించనుంది.
యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
Source: OneIndia Telugu
Read the live feed on ZapIndies