ఏపీలో అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం

ఏపీలో అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం

ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ఆంధ్రప్రదేశ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. విశాఖపట్నంలో రూ.460 కోట్లతో ASIP సెమీకండక్టర్ ప్రాజెక్టు, కర్నూలులో రెన్యూవబుల్ ఎనర్జీ జోన్ ఫేజ్-1, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులను ప్రారంభించారు. NH67 తాడిపత్రి వద్ద 4 లేన్ల బైపాస్, NH365BG రహదారులను జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రాన్ని సాంకేతిక, హరిత ఇంధన కేంద్రంగా మార్చనున్నాయి.

Source: Vaartha

Read the live feed on ZapIndies