కేంద్ర ప్రభుత్వం పన్నుల వాటా కింద ఆంధ్రప్రదేశ్కు రూ.4,597 కోట్లు విడుదల చేసింది. మొత్తం రాష్ట్రాలకు రూ.1,09,019 కోట్లను ముందస్తుగా విడుదల చేయగా, తెలంగాణకు రూ.2,370 కోట్లు లభించాయి. సాధారణ గడువుకు ముందే నిధులు విడుదల చేయడం విశేషం. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులు మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ఏపీకి రూ.4,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
Source: Samayam Telugu
Read the live feed on ZapIndies