కావలి కాలువ పరిధిలో ఏ ఎకరా ఎండదు: ఎమ్మెల్యే కృష్ణారెడ్డి

కావలి కాలువ పరిధిలో ఏ ఎకరా ఎండదు: ఎమ్మెల్యే కృష్ణారెడ్డి

కావలి కాలువ కింద ఏ ఒక్క ఎకరా ఎండకుండా రైతులందరికీ సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే దగుమాటి కృష్ణారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు వారాబందీ విధానం అమలు చేస్తామన్నారు. ఇంజన్ మోటార్ల రైతులకు వారానికి మూడు రోజులు మాత్రమే నీరిస్తారు. సోమశిలలో నీటి లభ్యత పుష్కలంగా ఉందని, రైతులు ఆందోళన వద్దని కోరారు. సైఫన్ మరమ్మతులకు టెండర్లు పిలిచి నవంబర్ 30లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies