పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతి సుంకాలను కేంద్రం సవరించింది

పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతి సుంకాలను కేంద్రం సవరించింది

పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఎగుమతి సుంకాలను సవరించింది. పెట్రోల్పై లీటరుకు రూ. 3.50, డీజిల్పై రూ. 25.50, ఏటీఎఫ్పై రూ. 22 సుంకం విధించింది. మార్చి 27 నుంచి ప్రతి 15 రోజులకు క్రూడాయిల్ ధరల ఆధారంగా సుంకాలను సమీక్షిస్తోంది. రిటైల్ ధరలపై దీని ప్రభావం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Source: OneIndia Telugu

Read the live feed on ZapIndies