సోమవారం స్టార్ హీరో ధనుష్, నటి సాయిపల్లవి తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. మంగళవారం నటి శ్రీలీల కూడా అదే ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ముగ్గురూ 'ఓం' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం రెండు నెలల్లో విడుదల కానుంది.
ధనుష్, సాయిపల్లవి, శ్రీలీల ఒకే రోజు అరుణాచలంలో
Source: Chitrajyothy
Read the live feed on ZapIndies