గ్రీస్ కార్చిచ్చు: మంటలపై పోరాటం కొనసాగుతోంది

గ్రీస్ కార్చిచ్చు: మంటలపై పోరాటం కొనసాగుతోంది

గ్రీస్ రాజధాని అథెన్స్ పశ్చిమ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చును అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది ముమ్మరంగా శ్రమిస్తున్నారు. గాలుల వేగం తగ్గడంతో మంటల వ్యాప్తిని నిరోధించేందుకు చర్యలు చేపట్టారు. అయితే రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగి బలమైన ఈదురుగాలులు వీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు వెయ్యి మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Source: Telugu Post

Read the live feed on ZapIndies