కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో రూ.100 కోట్ల వ్యయంతో యోగా, ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు కానుంది. కేంద్ర ఆయుష్ శాఖ బృందం 15.03 ఎకరాల స్థలాన్ని పరిశీలించి ఆమోదం తెలిపింది. ఈ సంస్థలో 100 పడకల ఆస్పత్రి ఉంటుందని, కార్యకలాపాలు 2028 నాటికి ప్రారంభించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
గుంటూరులో రూ.100 కోట్లతో యోగా, ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ
Source: Andhra Jyothy
Read the live feed on ZapIndies