పాకిస్థాన్ ఆర్మీ అధికారిక సమాచార మార్పిడి కోసం వాట్సాప్ను నిలిపివేసి, చైనాకు చెందిన వీచాట్కు మారాలని సిబ్బందికి ఆదేశించింది. నిఘా, డేటా లీక్, హ్యాకింగ్ ముప్పు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చైనా-పాక్ రక్షణ సహకారం విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ మార్పు జరిగింది. భారత్లో మాత్రం 2020లో వీచాట్పై నిషేధం విధించారు.
పాక్ ఆర్మీ వాట్సాప్కు గుడ్బై చెప్పి వీచాట్కు మార్పు
Source: HMTV
Read the live feed on ZapIndies