పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర మంత్రిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర మంత్రిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ను కలిసి పాలమూరు-రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మ సాగర్, డిండి ప్రాజెక్టులకు సత్వర పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అనుమతులు ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయి వ్యయం పెరుగుతోందని ఆయన వివరించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టులపై రూ.42,809 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపారు.

Source: telugutimes.net

Read the live feed on ZapIndies