హైదరాబాద్ ఇంటర్ కాలేజీల ఫోర్జరీ కేసులో మాజీ డీజీ సంతకాల నకిలీ

హైదరాబాద్ ఇంటర్ కాలేజీల ఫోర్జరీ కేసులో మాజీ డీజీ సంతకాల నకిలీ

హైదరాబాద్‌లోని 8 ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యాలు అగ్నిమాపక శాఖ మాజీ డీజీ నాగిరెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ఎన్‌ఓసీలను సృష్టించి, ఇంటర్ బోర్డు అఫిలియేషన్ పొందేందుకు ప్రయత్నించినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న నాగిరెడ్డి పేరుతో నకిలీ ఫైర్ సర్టిఫికెట్లు రావడంపై అనుమానం రావడంతో అంతర్గత విచారణ చేపట్టారు. ఈ కుంభకోణం విద్యాశాఖలో సంచలనం సృష్టిస్తోంది.

Source: Vaartha

Read the live feed on ZapIndies