ఐటెల్ ఏస్ 3 హీరా రూ.949కే టైప్-సీ ఛార్జింగ్‌తో లాంచ్

ఐటెల్ ఏస్ 3 హీరా రూ.949కే టైప్-సీ ఛార్జింగ్‌తో లాంచ్

ఐటెల్ భారత్‌లో తన ఫీచర్ ఫోన్‌ల్లో టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్‌ను ప్రవేశపెట్టిన తొలి బ్రాండ్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఏస్ 3 హీరా మోడల్‌ను కేవలం రూ.949 ధరతో విడుదల చేసింది. ఇందులో 1000mAh బ్యాటరీ, ఏఐ బ్యాటరీ ఆప్టిమైజేషన్, వైర్‌లెస్ ఎఫ్‌ఎమ్ రేడియో, బ్లూటూత్, ఆటో కాల్ రికార్డింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఏడాది వారంటీతో పాటు మూడు రంగుల్లో లభిస్తుంది.

Source: Vaartha

Read the live feed on ZapIndies