ఎయిర్ ఇండియా కొత్త CEOగా టెవోల్డ్ గెబ్రమరియమ్ నియామకం

ఎయిర్ ఇండియా కొత్త CEOగా టెవోల్డ్ గెబ్రమరియమ్ నియామకం

టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా కొత్త CEO మరియు MDగా టెవోల్డ్ గెబ్రమరియమ్ నియమితులయ్యారు. ఆర్థిక నష్టాలు, సర్వీసుల లోపాలు, ప్రయాణికుల విమర్శలతో సతమతమవుతున్న సంస్థను లాభాల బాట పట్టించడం, నాణ్యత మెరుగుపరచడం, గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ పునర్నిర్మించడమే లక్ష్యం. గతంలో ఇథియోపియన్ ఎయిర్లైన్స్ CEOగా పనిచేసి, ఆ సంస్థను ఆఫ్రికాలో అత్యంత లాభదాయక విమానయాన సంస్థగా తీర్చిదిద్దిన అనుభవం ఆయనకు ఉంది.

Source: Vaartha

Read the live feed on ZapIndies