మోదీ విదేశీ పర్యటనలకు రూ. 557 కోట్ల ఖర్చు

మోదీ విదేశీ పర్యటనలకు రూ. 557 కోట్ల ఖర్చు

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు 2021 నుంచి ఇప్పటివరకు రూ. 557.51 కోట్లు ఖర్చయినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. 2021లో రూ. 36.11 కోట్లుగా ఉన్న ఈ ఖర్చు 2025 నాటికి రూ. 180 కోట్లకు చేరింది. ఈ పర్యటనల వల్ల 316 అవగాహనా ఒప్పందాలు కుదిరాయని, దాదాపు 381.8 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం పేర్కొంది.

Source: Vaartha

Read the live feed on ZapIndies