యూపీఐ ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం

యూపీఐ ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన టాక్సేషన్ అండ్ అదర్ లాస్ (అమెండ్‌మెంట్) బిల్లులో భాగంగా పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్-2007లోని సెక్షన్ 10Aకు సవరణలు చేసింది. దీని ప్రకారం రూ. 1.5 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ ఉన్న బడా వ్యాపారులకు, రూ. 2 వేలకు మించిన యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించే అవకాశం కల్పించింది. సాధారణ వినియోగదారులు, చిన్న వ్యాపారులు, వ్యక్తుల మధ్య చెల్లింపులు (P2P) ఉచితంగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను బలోపేతం చేయడం, బ్యాంకులపై భారం తగ్గించడమే లక్ష్యం.

Source: Vaartha

Read the live feed on ZapIndies