మహాలక్ష్మి పథకం కారణంగా ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో రద్దీ పెరిగిన నేపథ్యంలో, పురుష ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు ఆర్టీసీ 75 కొత్త మెట్రో డీలక్స్ బస్సులను ప్రవేశపెట్టనుంది. ఈ బస్సుల్లో మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం వర్తించదని, ప్రయాణికులు టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని ఆర్టీసీ స్పష్టం చేసింది. ప్రధానంగా 45 లాంగ్ రూట్లలో ఈ బస్సులను నడపాలని ప్రణాళిక రూపొందించారు.
గ్రేటర్ పరిధిలో 75 కొత్త మెట్రో డీలక్స్ బస్సులు
Source: Vaartha
Read the live feed on ZapIndies