తెలుగు మహిళలతో సైబర్ మోసం: ఢిల్లీ ముఠా పట్టివేత

తెలుగు మహిళలతో సైబర్ మోసం: ఢిల్లీ ముఠా పట్టివేత

తెలుగు మాట్లాడే మహిళలను టెలీకాలర్లుగా నియమించి రుణాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఢిల్లీ ముఠాను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఛేదించింది. ఢిల్లీలోని మూడు కాల్ సెంటర్లపై దాడులు చేసి 21 మంది మహిళలతో పాటు ఒకరిని అదుపులోకి తీసుకుంది. ఈ ముఠాకు తెలంగాణలో 22 సైబర్ నేర కేసులకు సంబంధం ఉన్నట్లు గుర్తించారు.

Source: NTV Telugu

Read the live feed on ZapIndies