వైసీపీ నేతలు నెల్లూరులో గోవింద నామాలను పేరడీలుగా మలచడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ చర్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జనసేన పార్టీ ఈ విషయాన్ని అధికారిక ఎక్స్ వేదికగా వెల్లడించింది.
గోవింద నామాల పేరడీపై పవన్ కల్యాణ్ ఆగ్రహం
Source: Zee Telugu News
Read the live feed on ZapIndies