తిరుపతి జిల్లా చంద్రగిరి పరిధిలోని ఎర్రవారిపాలెం అటవీ ప్రాంతంలో సుమారు 22 ఏనుగుల గుంపును అటవీ శాఖ అధికారులు గుర్తించారు. డ్రోన్ల సాయంతో గుర్తించిన ఈ ఏనుగులు సిద్ధలగండి చెరువు సమీపంలో సంచరిస్తున్నాయి. దీంతో సమీప గ్రామాల ప్రజలకు అలర్ట్ జారీ చేసి, రాత్రివేళల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
తిరుపతి అటవీ ప్రాంతంలో 22 ఏనుగుల సంచారం, హైఅలర్ట్ జారీ
Source: Zee Telugu News
Read the live feed on ZapIndies