పాము కాటుతో ముగ్గురు విద్యార్థినులు మృతి

పాము కాటుతో ముగ్గురు విద్యార్థినులు మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ధానోర తాలూకా జపత్‌లాయి గ్రామ ఆదివాసీ ఆశ్రమ పాఠశాలలో నిద్రిస్తున్న విద్యార్థులను పాము కాటు వేయడంతో ముగ్గురు విద్యార్థినులు మృతి చెందారు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. మృతులంతా 4 నుంచి 6 తరగతుల్లో చదువుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies