కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన క్రిప్టిక్ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వయసులో డ్రామాలు చేయడం సిగ్గుచేటు అంటూ ఆమె పంచుకున్న కోట్ ఎవరిని ఉద్దేశించిందో తెలియక ఊహాగానాలు మొదలయ్యాయి. విజయ్-సంగీత కేసు నేపథ్యంలో ఈ పోస్ట్ పెద్ద చర్చనీయాంశంగా మారింది.
త్రిష క్రిప్టిక్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్
Source: Chitrajyothy