వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అసెంబ్లీ బహిష్కరణ కొనసాగించాలని నిర్ణయించింది. శాసనమండలిలో ప్రజల సమస్యలను లేవనెత్తుతామని, ప్రతిపక్ష హోదా నిరాకరించిన ప్రభుత్వాన్ని ఎదుర్కొంటామని జగన్ స్పష్టం చేశారు. మెగా డీఎస్సీ-2025 అవకతవకలపై సీబీఐ విచారణ డిమాండ్ చేశారు.
వైసీపీ అసెంబ్లీ బహిష్కరణ కొనసాగించాలని నిర్ణయం
Source: Great Andhra