తెలంగాణలో 32 జిల్లాల్లో జెండా వందనం ఎవరెవరు?

తెలంగాణలో 32 జిల్లాల్లో జెండా వందనం ఎవరెవరు?

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని 32 జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. రాజధాని హైదరాబాద్లోని గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి ఉదయం 10 గంటలకు జెండా ఎగురవేసి ప్రసంగించనున్నారు. జిల్లా కేంద్రాల్లో ఉదయం 9:30 గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయి.

Source: Zee Telugu News

More in Top Stories

Read the live feed on ZapIndies