స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో శనివారం గోల్కొండ పరిసరాల్లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రామదేవ్గూడ నుంచి గోల్కొండకు సాధారణ వాహనాలకు నో ఎంట్రీ ఉంటుంది. పాస్ల ఆధారంగా ఆహ్వానితులు నిర్దేశించిన మార్గాల్లో ప్రయాణించాలి.
గోల్కొండకు రేపు వెళ్లే వారికి ట్రాఫిక్ ఆంక్షలు
Source: NTV Telugu