బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ భారత పర్యటనకు షేక్ హసీనా అప్పగింతే షరతని ఢాకా స్పష్టం చేసింది. ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం ప్రకారం హసీనాతో పాటు హత్య కేసులో నిందితులను అప్పగించాలని కోరింది. భారత్ స్పందనపైనే పర్యటన ఆధారపడి ఉందని విదేశాంగ శాఖ తెలిపింది.
షేక్ హసీనా అప్పగింతపై బంగ్లాదేశ్ షరతు
Source: telugutimes.net