ప్రధాని మోదీ ఎర్రకోట ప్రసంగంలో చేసిన 'దిమాగీ నక్సల్స్' వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. తాను దిమాగీ నక్సల్నేనని, అందుకు గర్విస్తున్నానని చెప్పారు. నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
దిమాగీ నక్సల్ వ్యాఖ్యలపై కేజ్రీవాల్, ప్రకాశ్ రాజ్ స్పందన
Source: Mana Telangana