టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఉద్యోగులను కంపెనీ జారీ చేసిన ల్యాప్టాప్ల ద్వారా ట్రాక్ చేస్తున్నట్లు వచ్చిన నివేదికలను ఖండించింది. డిజిటల్ మానిటరింగ్ టూల్ ఉద్యోగుల కార్యకలాపాలను సేకరిస్తోందన్న ఆందోళనలపై స్పందించిన సంస్థ, ఆ టెక్నాలజీ సైబర్ సెక్యూరిటీ, ఐటీ మేనేజ్మెంట్ ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేసింది. వ్యక్తిగత ఉద్యోగులను రహస్యంగా ట్రాక్ చేస్తున్నట్లు కాదని తెలిపింది. ఈ వివాదం ఉద్యోగుల గోప్యత, డిజిటల్ మానిటరింగ్పై చర్చలకు దారితీసింది.
టీసీఎస్ ఉద్యోగుల ల్యాప్టాప్లను ట్రాక్ చేస్తోందా? సంస్థ క్లారిటీ
Source: Gulte Telugu