కర్నూలు టీడీపీలో లీకైన నివేదిక కలకలం

కర్నూలు టీడీపీలో లీకైన నివేదిక కలకలం

కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఎమ్మెల్యేలపై అధిష్టానానికి పంపిన నివేదిక లీకై పార్టీలో కలకలం రేపింది. ఎమ్మెల్యేలు సొంత అజెండాతో పనిచేస్తున్నారని, సీనియర్లను విస్మరిస్తున్నారని ఆమె ఆరోపించారు. లీక్‌పై నేతలు స్పందించకపోవడంతో నివేదిక నిజమేనని భావిస్తున్నారు.

Source: NTV Telugu

More in Politics

Read the live feed on ZapIndies