మంత్రి కొండా సురేఖ తనపై, తన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి లేఖ రాశారు. రేవంత్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు తనను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు. వారి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కొండా సురేఖ నుంచి క్రమశిక్షణా కమిటీకి సంచలన లేఖ
Source: Zee Telugu News