బత్తిననగర్లో సొంత నిధులతో సంక్షేమ పనులకు ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీకారం

బత్తిననగర్లో సొంత నిధులతో సంక్షేమ పనులకు ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీకారం

రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బత్తిననగర్లో భవాని ఛారిటబుల్ ట్రస్ట్ నిధులతో రూ.5 లక్షల వ్యయంతో వాకింగ్ ట్రాక్, జిమ్ ఏర్పాటు పనులను ప్రారంభించారు. 2019 ఎన్నికల హామీ మేరకు సొంత నిధులతో చేపట్టిన ఈ పనులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. మసీదుకు షెడ్డు ఏర్పాటు చేస్తామని కూడా ఆయన తెలిపారు.

Source: HMTV

More in Politics

Read the live feed on ZapIndies