పంజాబ్ సీఎం భార్యపై లంచం ఆరోపణలతో రాజకీయ దుమారం

పంజాబ్ సీఎం భార్యపై లంచం ఆరోపణలతో రాజకీయ దుమారం

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సతీమణి గురైత్ కౌర్ అత్యాచార కేసు ఎఫ్ఐఆర్ రద్దుకు రూ.5 కోట్ల లంచం డిమాండ్ చేశారని రిటైర్డ్ జడ్జి జస్టిస్ రంజిత్ సింగ్ ఆరోపించారు. దీనిపై NHRC విచారణకు నోటీసులు జారీ చేయగా, ప్రతిపక్షాలు సీఎం రాజీనామా డిమాండ్ చేస్తున్నాయి. ఆరోపణలను AAP కొట్టిపారేస్తూ, కౌర్ లీగల్ నోటీసులు పంపారు.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies