విశాఖలో 28,445 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు

విశాఖలో 28,445 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు

విశాఖపట్నం జిల్లాలోని 11 మండలాల్లో 399 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించి, 28,445 కుటుంబాలకు ఇళ్ల స్థలాల హక్కు పత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఇందులో 23,283 మందికి కన్వేయన్స్ డీడ్లు, 5,162 మందికి పట్టాలు అందనున్నాయి. రూ.8,874 కోట్ల విలువైన ఈ భూముల క్రమబద్ధీకరణ విశాఖలో తొలిసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పత్రాలను పంపిణీ చేయనున్నారు.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies