పాకిస్థాన్‌లో పోలీస్ సముదాయంపై దాడి, 21 మంది మృతి

పాకిస్థాన్‌లో పోలీస్ సముదాయంపై దాడి, 21 మంది మృతి

వాయవ్య పాకిస్థాన్‌లోని కోహట్ పోలీస్ సముదాయంపై శుక్రవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 21 మంది మృతి చెందగా, 103 మంది గాయపడ్డారు. 20 గంటల ఆపరేషన్ అనంతరం భద్రతా బలగాలు ఎనిమిది మంది దుండగుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ దాడి వెనుక అఫ్గానిస్థాన్‌లో మూలాలున్న ఉగ్రవాదులున్నారని పాకిస్థాన్ ఆరోపించింది.

Source: Telugu Post

More in Crime

Read the live feed on ZapIndies