ఋషభ్ పంత్ భూ అభ్యర్థనకు సీఎం స్పందన

ఋషభ్ పంత్ భూ అభ్యర్థనకు సీఎం స్పందన

టీమిండియా క్రికెటర్ ఋషభ్ పంత్ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీని ట్యాగ్ చేస్తూ స్వగ్రామంలో భూమి కొనుగోలుకు సహాయం కోరారు. దీనిపై సీఎం స్పందిస్తూ పంత్ ఉత్తరాఖండ్కు గర్వకారణమని, అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. శ్రీలంకతో టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో ఈ ట్వీట్ చేయడం విశేషం.

Source: Gulte Telugu

More in Sports

Read the live feed on ZapIndies