లోక్సభ ఆమోదించిన పేమెంట్ సిస్టమ్స్ సవరణ బిల్లుతో యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు విధిస్తారనే వార్తలపై ఫోన్పే సీఈవో సమీర్ నిగమ్ స్పందించారు. సాధారణ యూపీఐ లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయని, వ్యక్తిగత చెల్లింపులకు ఎలాంటి అదనపు రుసుము లేదని స్పష్టం చేశారు. పెద్ద వ్యాపార లావాదేవీలపై మాత్రమే MDR విధించే అవకాశం ఉందని, తుది నిబంధనలు ఇంకా ప్రకటించలేదని తెలిపారు.
యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు లేవని ఫోన్పే సీఈవో స్పష్టీకరణ
Source: Asianet Telugu